బీఎస్ఎన్ఎల్లో బంపర్ ఆఫర్...
- February 04, 2017
న్యూఢిల్లీ: జియో ఉచిత డేటాతో టెలికాం కంపెనీలన్నీ డేటా టారిఫ్ ధరల్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఉన్న ధరకు మూడు రెట్లు తగ్గించి రూ.36కే 1 జీబీ డేటా అందిస్తోంది. నియోగదారులకు ప్రత్యేక ప్యాక్ కింద ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టెలికాం రంగంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ప్యాక్ అని తెలిపింది. అంతేకాకుండా రూ.291 ప్లాన్లో డేటాను నాలుగు రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. 2 జీబీకి బదులు 8జీబీ డేటా, రూ.78 ప్లాన్లో డబుల్ డేటా(2జీబీ) అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ మార్గెట్ పెంచుకోవడానికే ఈ ఆఫర్లు తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









