తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు...
- February 08, 2017
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు కీలకం కానుండటంతో అన్నాడీఎంకే పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. శశికళ వర్గీయులుగా చెబుతున్న సుమారు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సుల్లో తరలించారు వీరందరినీ ఒక హోటల్లో ఉంచనున్నట్టు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్రావు ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాలని కోరే అవకాశముందని భావిస్తున్న అన్నాడీఎంకే వర్గాలు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు జారి పోకుండా ఏర్పాట్లు చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను అట్నించి అటే బస్సుల్లో తరలించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









