తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు...
- February 08, 2017
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు కీలకం కానుండటంతో అన్నాడీఎంకే పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. శశికళ వర్గీయులుగా చెబుతున్న సుమారు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సుల్లో తరలించారు వీరందరినీ ఒక హోటల్లో ఉంచనున్నట్టు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్రావు ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాలని కోరే అవకాశముందని భావిస్తున్న అన్నాడీఎంకే వర్గాలు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు జారి పోకుండా ఏర్పాట్లు చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను అట్నించి అటే బస్సుల్లో తరలించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







