విశాఖపట్నంలో చిలకమర్తి వారి 2017 సంవత్సర పంచాంగ ఆవిష్కరణ...
- February 09, 2017
విశాఖపట్నం : ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. గౌరవనీయ మంత్రి ఘంటా శ్రీనివాస్ ద్వారా వైజాగ్ మీడియా ప్రెస్ మీట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకమర్తి సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తు జ్యోతిష్యశాస్త్రాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. ఆయన రచించిన పంచాంగ వాస్తు గ్రంథాలు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండి, వాస్తు ప్రక్రియలపై అవగాహన కల్పిస్తాయన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఈ గ్రంథం ద్వారా పాశ్యాత్య దేశస్తులకు కూడా చాటి చెప్పారన్నారు.


తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









