విశాఖపట్నంలో చిలకమర్తి వారి 2017 సంవత్సర పంచాంగ ఆవిష్కరణ...
- February 09, 2017
విశాఖపట్నం : ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. గౌరవనీయ మంత్రి ఘంటా శ్రీనివాస్ ద్వారా వైజాగ్ మీడియా ప్రెస్ మీట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకమర్తి సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తు జ్యోతిష్యశాస్త్రాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. ఆయన రచించిన పంచాంగ వాస్తు గ్రంథాలు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండి, వాస్తు ప్రక్రియలపై అవగాహన కల్పిస్తాయన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఈ గ్రంథం ద్వారా పాశ్యాత్య దేశస్తులకు కూడా చాటి చెప్పారన్నారు.


తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







