18 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు...

- February 11, 2017 , by Maagulf
18 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు...

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీస్థాయిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి ముంబయి చేరుకున్న ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది. అతడి నుంచి రూ.54.67లక్షల విలువైన 18 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com