కీలక అంశాలపై కమ్యూనిటీ మెంబర్స్తో సిజి చర్చలు
- February 14, 2017
జెడ్డా: ఇండియన్ కాన్సుల్ జనరల్ నూర్ రెహ్మాన్ షేక్, ఇండియన్ మ్యూనిటీ సభ్యులతో కాన్సులేట్లో ఆదివారం సమావేశమయ్యారు. గ్రివెన్సెస్కి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకునేందుకుగాను ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా షేక్, ఇ-మైగ్రేట్ సిస్టమ్ గురించి కమ్యూనిటీ మెంబర్స్కి వివరించారు. కింగ్డమ్కి ఉపాధి కోసం వచ్చే వర్కర్స్, హౌస్మెయిడ్స్ రిజిస్ట్రేషన్ కోసం ఈ కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి పాదర్శకత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. రిసెప్షన్ ఏరియాలో అదనంగా మరో సజెషన్స్ బాక్స్ని కూడా ఏర్పాటు చేశారు. కాన్సులేట్లో జాబ్ ఫెయిర్ని ఏర్పాటు చేయాలనే సూచన ఎప్పటినుంచో ఉన్నా, దానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







