కీలక అంశాలపై కమ్యూనిటీ మెంబర్స్తో సిజి చర్చలు
- February 14, 2017
జెడ్డా: ఇండియన్ కాన్సుల్ జనరల్ నూర్ రెహ్మాన్ షేక్, ఇండియన్ మ్యూనిటీ సభ్యులతో కాన్సులేట్లో ఆదివారం సమావేశమయ్యారు. గ్రివెన్సెస్కి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకునేందుకుగాను ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా షేక్, ఇ-మైగ్రేట్ సిస్టమ్ గురించి కమ్యూనిటీ మెంబర్స్కి వివరించారు. కింగ్డమ్కి ఉపాధి కోసం వచ్చే వర్కర్స్, హౌస్మెయిడ్స్ రిజిస్ట్రేషన్ కోసం ఈ కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి పాదర్శకత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. రిసెప్షన్ ఏరియాలో అదనంగా మరో సజెషన్స్ బాక్స్ని కూడా ఏర్పాటు చేశారు. కాన్సులేట్లో జాబ్ ఫెయిర్ని ఏర్పాటు చేయాలనే సూచన ఎప్పటినుంచో ఉన్నా, దానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









