కార్లను దొంగిలించే ముఠా అరెస్ట్
- February 18, 2017
మనామా: దొంగిలించిన వాహనాల్ని అమ్ముతోన్న ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. విదేశాల్లో దొంగిలించిన కార్లకు అక్రమంగా ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, వాటిని కింగ్డమ్లో అమ్మేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యలకోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ గ్యాంగ్ని అప్పగించడం జరిగినట్లు డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









