కార్లను దొంగిలించే ముఠా అరెస్ట్
- February 18, 2017
మనామా: దొంగిలించిన వాహనాల్ని అమ్ముతోన్న ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. విదేశాల్లో దొంగిలించిన కార్లకు అక్రమంగా ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, వాటిని కింగ్డమ్లో అమ్మేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యలకోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ గ్యాంగ్ని అప్పగించడం జరిగినట్లు డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









