కార్లను దొంగిలించే ముఠా అరెస్ట్
- February 18, 2017
మనామా: దొంగిలించిన వాహనాల్ని అమ్ముతోన్న ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. విదేశాల్లో దొంగిలించిన కార్లకు అక్రమంగా ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, వాటిని కింగ్డమ్లో అమ్మేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యలకోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ గ్యాంగ్ని అప్పగించడం జరిగినట్లు డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







