ఖతార్ 2022 స్టేడియంలో మాడ్యులర్ సీటింగ్ ఏర్పాటు
- February 18, 2017
తొలి మాడ్యులర్ సీటింగ్ ఎలిమెంట్స్ని అల్ ఖోర్ సిటీలోని అల్ బాయెట్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఖతార్ 2022 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఈ స్టేడియం ముస్తాబవుతోంది. గ్రౌండ్ లెవల్ నుంచి 39 మీటర్ల ఎత్తులోనూ అల్ బాయెట్ స్టేడియం స్టాండ్స్ స్పష్టంగా కన్పిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఈ స్టేడియంలో జరుగుతాయి. 60,000 మంది వీక్షించేలా ఈ స్టేడియంని డిజైన్ చేయడం జరిగింది. సంప్రదాయ అరేబియన్ టెంట్ పద్ధతిలో దీన్ని నిర్మించారు. తొలి దఫాలో 2,500 సీట్లను నార్త్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో, అత్యంత సుందరంగా స్టేడియం నిర్మితమవుతున్నట్లు అల్ బాయెట్ స్టేడియం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నాజర్ అల్ హజెరి చెప్పారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







