చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొల్లు రవీంద్ర
- February 19, 2017
చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఆప్కో చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కొందరి వ్యక్తిగత ఏజెండా అని ఆయన అన్నారు. కొందరి స్వలాభం కోసమే రేపటి గర్జన అని రవీంద్ర మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!









