చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొల్లు రవీంద్ర

- February 19, 2017 , by Maagulf
చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొల్లు రవీంద్ర

చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఆప్కో చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కొందరి వ్యక్తిగత ఏజెండా అని ఆయన అన్నారు. కొందరి స్వలాభం కోసమే రేపటి గర్జన అని రవీంద్ర మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com