చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొల్లు రవీంద్ర
- February 19, 2017
చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఆప్కో చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కొందరి వ్యక్తిగత ఏజెండా అని ఆయన అన్నారు. కొందరి స్వలాభం కోసమే రేపటి గర్జన అని రవీంద్ర మండిపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







