ఉత్తేజకరమైన ధరలతో జెట్ ఎయిర్వేస్ శీతాకాల అదృష్ట అవకాశం ఫిబ్రవరి 24 వరకు
- February 22, 2017
మస్కట్ : శీతాకాల అదృష్టం పేరిట ఫిబ్రవరి 24 లోపున ఒమన్ నుండి భారతదేశంని ధాటి వెళ్లే జెట్ ఎయిర్వేస్ ఎంపిక చేసిన విమాలినాలలో పూర్తి సేవ ప్రీమియర్ అంతర్జాతీయ విమానాలపై ప్రత్యేక ధరలు అమలుచేస్తున్నట్లు ప్రకటించింది.ఎకానమీ మరియు ప్రీమియర్ రెండు విమాన ప్రయాణానికి ప్రత్యేక ఛార్జీల అవకాశం కల్పించనుంది. ఆఫర్ ప్రపంచస్థాయి విమానయాన అనుభవం పొందడమే కాక తమ అతిథులకు విమాన టికెట్లను వారు కొనడంలో పొదుపు అందించటం, ఒమన్ నుండి భారతదేశం దాటి వెళ్లే జెట్ ఎయిర్వేస్ యొక్క అంతర్జాతీయ నెట్వర్క్ పై ప్రయాణానికి ఫిబ్రవరి 24 వరకు బుక్ చేసుకొన్నా టిక్కెట్లు కు ఈ వర్తిస్తుంది. ఒమన్ జెట్ ఎయిర్వేస్ జనరల్ మేనేజర్ వసీం జైది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శీతాకాలంలో,జెట్ ఎయిర్వేస్ అతిథులు తమ విమానాల ద్వారా ప్రయాణం సురక్షితంగా పొదుపుగా వారు ఎల్లప్పుడూ తమ వారిని చూసేందుకు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరొక అద్భుతమైన అవకాశం అందిస్తుందని ఆయన అన్నారు. ఈ ఆఫర్ బ్యాంకాక్, హాంగ్ కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా, ఖాట్మండు ప్రపంచ ఇష్టమైన పాటు, భారతదేశం నలుమూలలా వెళ్లేందుకు ఉపకరిస్తుంది. జాయ్ అఫ్ ఫ్లైయింగ్ అనుభవించడానికి సరైన సమయం ఇదని జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించే అతిథులకు ఒక ఆనందించే సౌకర్యవంతంగా అనుభవం ఇచ్చేందుకు తమ సంస్థ భరోసా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







