కంపెనీని మోసం చేసిన అరబ్ నిర్వాసితుడు జైలు పాలయ్యాడు
- February 25, 2017
కంపెనీ నిధులను తన స్వంత పని నిమిత్తం ఉపయోగించి డబ్బును దుర్వినియోగం చేసిన అరబ్ నిర్వాసిత వ్యక్తికి దోహా మిస్సాదేమీనోరు కోర్టు ఆరు నెలల జైలుశిక్ష మరియు 5,000 ఖతార్ రియాళ్ళ జరిమానాను విధించింది. ప్రతివాది ఒక మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పనిచేసేవాడని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాలలో అనేక ఉపన్యాసాలు నిర్వహించడానికి అయిన ఎంతో డబ్బుని ఉపయోగించేవాడని తెలుస్తుంది.అయితే, మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి ఉద్యోగ ఒప్పందంలో నిబంధనలు మరియు షరతులు ఏమాత్రం పాటించకపోవడమే కాక , సంస్థ యొక్క డబ్బుని తన సొంత ఖాతాలోనికి మళ్ళించడం జరిగింది. ఈ విషయం కంపెనీ ఖాతాల యొక్క సాధారణ ఆడిట్ లో నిందితుని చేతివాటం కనుగొనబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







