భారత్ ఘోర పరాజయం

- February 25, 2017 , by Maagulf
భారత్ ఘోర పరాజయం

పుణె: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్‌మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 346 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 107 పరుగులకే చాపచుట్టేసింది. 333 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 260, సెకెండ్ ఇన్సింగ్స్‌లో 285 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com