భారత్ ఘోర పరాజయం
- February 25, 2017
పుణె: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 346 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 107 పరుగులకే చాపచుట్టేసింది. 333 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 260, సెకెండ్ ఇన్సింగ్స్లో 285 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 105, రెండో ఇన్నింగ్స్లో 107 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







