ఉత్తర రాజ్యము లో తీవ్రవాద పేలుడు
- February 25, 2017
మనామా: ఉత్తర రాజ్యములో శుక్రవారం ఒక తీవ్రవాద పేలుడు సంభవించింది.షేఖురా గ్రామ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక పోలీసు పెట్రోల్ వాహనం మరియు పౌరులకు సంబంధించిన రెండు కార్లు దెబ్బతిన్నాయి. కాగా ఈ బాంబు పేలుడులో ఏ ఒక్కరికీ ప్రాణ ప్రమాదం జరగలేదని అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







