ఉత్తర గవర్నరేట్లో తీవ్రవాద పేలుడు
- February 25, 2017
మనామా: ఉత్తర రాజ్యములో శుక్రవారం ఒక తీవ్రవాద పేలుడు సంభవించింది.షేఖురా గ్రామ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక పోలీసు పెట్రోల్ వాహనం మరియు పౌరులకు సంబంధించిన రెండు కార్లు దెబ్బతిన్నాయి. కాగా ఈ బాంబు పేలుడులో ఏ ఒక్కరికీ ప్రాణ ప్రమాదం జరగలేదని అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







