ఉత్తర గవర్నరేట్లో తీవ్రవాద పేలుడు
- February 25, 2017
మనామా: ఉత్తర రాజ్యములో శుక్రవారం ఒక తీవ్రవాద పేలుడు సంభవించింది.షేఖురా గ్రామ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక పోలీసు పెట్రోల్ వాహనం మరియు పౌరులకు సంబంధించిన రెండు కార్లు దెబ్బతిన్నాయి. కాగా ఈ బాంబు పేలుడులో ఏ ఒక్కరికీ ప్రాణ ప్రమాదం జరగలేదని అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









