బకింగ్ హాం ప్యాలెస్లో భారతీయ నృత్యం
- February 28, 2017
బ్రిటన్ రాణి ఎలిజిబెత్కు భారతీయ నృత్యాలంటే ఎంతో మక్కువ. భారత్-యూకె సాంస్కృతిక వార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా ఎలిజిబెత్ రాణి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రముఖ నృత్యకారిణి అరుణిమా కుమార్ పాల్గొన్నారు. ఏకం అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని అరుణిమ ప్రదర్శించారు. భారత దేశం గురించి, సాంస్కృతిక ప్రత్యేకతల గురించి బ్రిటన్ రాణికి చాలా తెలుసునని, అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవడం ఆనందం కలిగించిందని అరుణిమ అన్నారు. భారత కళలను బకింగ్ హం ప్యాలెస్కు తీసుకెళ్లగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







