"స్మార్ట్" గా బంధాలు దూరం అవుతున్నాయి..
- September 21, 2015
స్వచ్ఛమైన గాలిని ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి.పక్షుల కిలకిలరావాలు అలాగే చిన్న పిల్లలు నవ్వులు వీటన్నింటిని ఇప్పుడు మనం వింటున్నామా..టెక్నాలజీ మాయలో పడి అన్నీ మనకు దూరమవుతున్నాయి. మనం బతుకుతున్నదే టెక్నాలజీలో అనేది ఇప్పుడు నిజం. పాతతరంలో అనుభవాలు టెక్నాలజీ మాయలో పడి మాయమవుతున్నాయి. బంధాలు అనుబంధాలు మాయమైపోయి వాటి స్థానంలో స్మార్ట్ పోన్లు ,ట్యాబ్లెట్లు వచ్చి చేరాయి. వాటితోనే మనం కాలం గడిపేస్తున్నాం. సో అసలు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అనే దానికి కొన్నింటిని ఇస్తున్నాం. మరి మీరు అలా జీవిస్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







