బహ్రెయిన్ అల్లర్ల కేసులో శిక్ష తగ్గింపు
- March 01, 2017
రెండు వాటర్ ట్యాంక్స్ని తగలబెట్టిన కేసులో ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్షను కుదించింది. ఓ గ్రామంలో అల్లర్లు సృష్టించడంతోపాటుగా, వాటర్ ట్యాంక్ని దగ్ధం చేసిన కేసులో ఈ ముగ్గురూ నిందితులు. ఇందులో ఓ వ్యక్తి మాతమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ అయ్యాడు. మరో ఇద్దరు వ్యక్తులు విచారణలో అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురికీ గతంలో మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అయితే సుప్రీం అపీల్ కోర్ట్ వీరి జైలు శిక్షను ఏడాది కాలానికి కుదించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







