బాలీవుడ్ నటుడు సంజయ్దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు
- March 03, 2017
బాలీవుడ్ నటుడు సంజయ్దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు. సెట్స్లో హీరోతో మాట్లాడేందుకు సదరు రిపోర్టర్లు
మాట్లాడేందుకు ప్రయత్నించిన సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారు. పరిస్థితి సీరియస్ కావడంతో నేరుగా
సంజయ్దత్ వచ్చి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు.
ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో సంజయ్దత్ 'భూమి' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ఆగ్రా పరిసర ప్రాంతాల్లో
జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు లొకేషన్కి వెళ్లిన రిపోర్టర్స్పై హీరో బాడీగార్డ్స్ చేయి
చేసుకున్నారు. మరోవైపు తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో
సంజయ్దత్ కూతురిగా అదితీరావు హైదరి కనిపించనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







