గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్
- March 05, 2017
మనామా: బహరేన్ లో పనిచేస్తున్న ఒక భారతీయ నిర్వాసిత సామాజిక కార్యకర్త గుదైబియా తన ఫ్లాట్లో ఈ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఎ వి సునీల్ గత15 సంవత్సరాలుగా కింగ్డమ్ లో కె ఎఫ్ సి నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.సునీల్ కు భార్య స్మిత మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఇక్కడ పలు సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన కేరళ రాష్ట్రంకు తరలించేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









