గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్
- March 05, 2017
మనామా: బహరేన్ లో పనిచేస్తున్న ఒక భారతీయ నిర్వాసిత సామాజిక కార్యకర్త గుదైబియా తన ఫ్లాట్లో ఈ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఎ వి సునీల్ గత15 సంవత్సరాలుగా కింగ్డమ్ లో కె ఎఫ్ సి నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.సునీల్ కు భార్య స్మిత మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఇక్కడ పలు సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన కేరళ రాష్ట్రంకు తరలించేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







