గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్
- March 05, 2017
మనామా: బహరేన్ లో పనిచేస్తున్న ఒక భారతీయ నిర్వాసిత సామాజిక కార్యకర్త గుదైబియా తన ఫ్లాట్లో ఈ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఎ వి సునీల్ గత15 సంవత్సరాలుగా కింగ్డమ్ లో కె ఎఫ్ సి నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.సునీల్ కు భార్య స్మిత మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఇక్కడ పలు సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన కేరళ రాష్ట్రంకు తరలించేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







