గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్

- March 05, 2017 , by Maagulf
గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్

మనామా: బహరేన్ లో పనిచేస్తున్న ఒక భారతీయ నిర్వాసిత సామాజిక కార్యకర్త గుదైబియా తన ఫ్లాట్లో ఈ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఎ వి సునీల్ గత15 సంవత్సరాలుగా కింగ్డమ్ లో కె ఎఫ్ సి నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.సునీల్ కు భార్య స్మిత మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఇక్కడ పలు సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన కేరళ రాష్ట్రంకు తరలించేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com