రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి
- March 10, 2017
భారతీయ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అబుదాబీలో జరిగింది. మృతురాలి పేరు స్మృతి జేమ్స్. అల్ వహ్దా బస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఆమెను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని త్రిశూర్ జిల్లాకి చెందినవారు. మృతురాలు తన తల్లిదండ్రులు జేమ్స్ మరియు శైలజలతో ఉంటున్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









