యెమెన్ మసీదులో భారి పేలుడు-12 మంది దుర్మరణం

- September 23, 2015 , by Maagulf
యెమెన్ మసీదులో భారి పేలుడు-12 మంది దుర్మరణం

యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్ సూర్ రెండు రోజుల్లో సౌదీ అరేబియానుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ రెబల్స్ హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్ సూర్ రెండు రోజుల్లో సౌదీ అరేబియానుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ రెబల్స్ హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు.దేశాన్ని వదిలి వెళ్లాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com