యువకుడిపై పోలీసుకేసు పెట్టిన పూరీ జగన్నాధ్ న్యూ హీరోయిన్
- March 12, 2017
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొత్త హీరోయిన్ తనను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు కంప్లేయింట్ చేసింది. పూరీ జగన్నాథ్ ఇటీవలే రిలీజైన 'రోగ్' సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మోడల్, యాక్టరస్ ఏంజెలా క్రిస్లిన్జ్కీ ని చాలా కాలంగా రాహుల్ ఖన్నా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఏడిపిస్తున్నాడు. దీంతో, రాహుల్ ఖన్నా ప్రొఫైల్ తో ఉన్న వ్యక్తి తనను కొన్ని రోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఐపీ అడ్రెస్ ట్రేస్ చెయ్యమని పోలీసులను కోరింది. కాగా, ఆమె 'జ్యోతి లక్ష్మీ', 'సైజ్ జీరో' సినిమాల్లో కూడ నటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







