హ్యూమన్ ట్రాఫికింగ్: ఐదుగురు మహిళలకు జైలు
- March 14, 2017
అజ్మన్ క్రిమినల్ కోర్ట్ ఆసియాకి చెందిన ఇద్దరు మహిళలకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బయటకు పంపివేయనున్నారు. అజ్మన్లో బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారంటూ వీరిపై మోపబడిన అభియోగాలు నిరూపించబడ్డాయి. తమ దేశం నుంచి వీరు యువతుల్ని ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి, వారిని మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయించారు. ఈ కేసులో మరో ముగ్గురు ఆసియా మహిళలకు మూడేళ్ళ జైలు శిక్ష, శిక్ష అనంతరం డిపోర్టేషన్ని విధించింది న్యాయస్థానం. ఈ కేసులో మొదటి నిందితురాలు దేశంలో అక్రమంగా నివసిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఆమె నివసిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అజ్మన్లోని ఓ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకుని, అక్కడే ఆమె వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







