2019లోనూ అధికారం తమదే అని కాన్ఫిడెంట్గా ఉన్న కేటీఆర్
- March 15, 2017
కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఇంతకు ముందే చెప్పారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు కేసీఆర్ తమకు ఉన్నారని, ఇతర పార్టీల్లో ఇంతటి సమర్ధుడైన నాయకుడు కనిపించడని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా 2019 వరకు ఉంటుందో లేదో చెప్పలేమంటూ అప్పటికి ఏమైనా జరగొచ్చంటూనే ప్రస్తుతానికి మోదీ పాలనకు ఢోకాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









