2019లోనూ అధికారం తమదే అని కాన్ఫిడెంట్గా ఉన్న కేటీఆర్
- March 15, 2017
కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఇంతకు ముందే చెప్పారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు కేసీఆర్ తమకు ఉన్నారని, ఇతర పార్టీల్లో ఇంతటి సమర్ధుడైన నాయకుడు కనిపించడని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా 2019 వరకు ఉంటుందో లేదో చెప్పలేమంటూ అప్పటికి ఏమైనా జరగొచ్చంటూనే ప్రస్తుతానికి మోదీ పాలనకు ఢోకాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ రాహుల్ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







