మార్చి 19 నుంచి సివిల్ ఐడీ కార్డుల ప్రిపెయిడ్ సర్వీస్
- March 15, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), మార్చి 19న ప్రీపెయిడ్ సర్వీస్ని సివిల్ ఐడి కార్డుల కోసం ప్రారంభించనుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలోనే అభ్యర్థి సివిల్ ఐడి కార్డు ఛార్జీలను చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో చెల్లించలేకపోయినప్పటికీ పిఎసిఐ చూపించిన మార్గాల్లో ఛార్జీలను చెల్లించి, ఆ తర్వాత ఆ కార్డుని తీసుకోవచ్చు. 15,000 సివిల్ ఐడి కార్డులు ఇంకా వాటికి సంబంధించిన వ్యక్తులు తీసుకోని కారణంగా పెండింగ్లో ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం డొమెస్టిక్ వర్కర్లకు చెందినవేనని పిఎసిఐ డైరెక్టర్ జనరల్ ముసాయీద్ అసౌసి చెప్పారు. సివిల్ ఐడి కలెక్షన్ స్టేటస్ వివరాల్ని తెలుసుకోడానికి ఐవిఆర్ సిస్టమ్ని, అలాగే ఎస్ఎంఎస్ టెక్స్ట్ ఆప్షన్ని కూడా పిఎసిఐ కల్పించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







