ఇండియన్ పోయెట్ గౌరవార్ధం పోయెట్రీ సెషన్ ఏర్పాటు చేసిన ఉర్దు గుల్బాన్
- March 16, 2017
జెడ్డాకి చెందిన ప్రముఖ లిటరరీ గ్రూప్ ఉర్దు గుల్బాన్, ఇండియన్ పోయెట్ నఫీసా సుల్తానా గౌరవార్ధం పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఉమ్రా కోసం ఆమె కింగ్డమ్కి విచ్చేశారు. ఆమె భోపాల్కి చెందినవారు. షహ్దాబ్ హోటల్లో ఉర్దు గుల్బాన్ ఈ పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఒబైద్ మజావో హోలీ ఖురాన్ పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉర్దూ టోస్ట్మాస్టర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అస్లామ్ అఫ్గాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానా భర్త మజీదుల్లా సిద్ధికి గెస్ట్ ఆఫ్ హానర్గా వ్యవహరించారు. సుల్తానాకు సమీరా అజీజ్ జ్ఞాపికను అందజేశారు. తన భర్త తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సుల్తానా చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









