ఇండియన్ పోయెట్ గౌరవార్ధం పోయెట్రీ సెషన్ ఏర్పాటు చేసిన ఉర్దు గుల్బాన్
- March 16, 2017
జెడ్డాకి చెందిన ప్రముఖ లిటరరీ గ్రూప్ ఉర్దు గుల్బాన్, ఇండియన్ పోయెట్ నఫీసా సుల్తానా గౌరవార్ధం పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఉమ్రా కోసం ఆమె కింగ్డమ్కి విచ్చేశారు. ఆమె భోపాల్కి చెందినవారు. షహ్దాబ్ హోటల్లో ఉర్దు గుల్బాన్ ఈ పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఒబైద్ మజావో హోలీ ఖురాన్ పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉర్దూ టోస్ట్మాస్టర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అస్లామ్ అఫ్గాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానా భర్త మజీదుల్లా సిద్ధికి గెస్ట్ ఆఫ్ హానర్గా వ్యవహరించారు. సుల్తానాకు సమీరా అజీజ్ జ్ఞాపికను అందజేశారు. తన భర్త తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సుల్తానా చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









