ఇండియన్ పోయెట్ గౌరవార్ధం పోయెట్రీ సెషన్ ఏర్పాటు చేసిన ఉర్దు గుల్బాన్
- March 16, 2017
జెడ్డాకి చెందిన ప్రముఖ లిటరరీ గ్రూప్ ఉర్దు గుల్బాన్, ఇండియన్ పోయెట్ నఫీసా సుల్తానా గౌరవార్ధం పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఉమ్రా కోసం ఆమె కింగ్డమ్కి విచ్చేశారు. ఆమె భోపాల్కి చెందినవారు. షహ్దాబ్ హోటల్లో ఉర్దు గుల్బాన్ ఈ పోయెట్రీ సెషన్ని నిర్వహించింది. ఒబైద్ మజావో హోలీ ఖురాన్ పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉర్దూ టోస్ట్మాస్టర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అస్లామ్ అఫ్గాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానా భర్త మజీదుల్లా సిద్ధికి గెస్ట్ ఆఫ్ హానర్గా వ్యవహరించారు. సుల్తానాకు సమీరా అజీజ్ జ్ఞాపికను అందజేశారు. తన భర్త తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని సుల్తానా చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







