సౌదీలో తెలంగాణ వాసి మృతి
- March 19, 2017
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన సంపత్ (23) అనే యువకుడు సౌదీ అరేబియాలోని నజరాన్ లో శుక్రవారం 17 మార్చి 2017 న చనిపోయి కనిపించాడు. ఇతని మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఇతని తండ్రి కూనబోయిన రాజయ్య సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని పెద్దన్న బాలరాజు (27) గుండెపోటుతో 8 నెలల క్రితం మృతి చెందాడు. సంవత్సర కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సర కాలంలో ఇంటివద్ద తండ్రి, పెద్దన్న మృతి. మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ), జిద్దా, సౌదీ అరేబియా కు 20.03.2017 న ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాను.--M.భీం రెడ్డి
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







