సౌదీలో తెలంగాణ వాసి మృతి
- March 19, 2017
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన సంపత్ (23) అనే యువకుడు సౌదీ అరేబియాలోని నజరాన్ లో శుక్రవారం 17 మార్చి 2017 న చనిపోయి కనిపించాడు. ఇతని మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఇతని తండ్రి కూనబోయిన రాజయ్య సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని పెద్దన్న బాలరాజు (27) గుండెపోటుతో 8 నెలల క్రితం మృతి చెందాడు. సంవత్సర కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సర కాలంలో ఇంటివద్ద తండ్రి, పెద్దన్న మృతి. మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ), జిద్దా, సౌదీ అరేబియా కు 20.03.2017 న ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాను.--M.భీం రెడ్డి
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









