గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్బస్-320
- March 22, 2017
గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్బస్ బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 14 విమానాల్లో ఒకదాన్ని ఈ విమానాశ్రయానికి కేటాయించటం విశేషం. ఇక్కడి నుంచి హైదరబాద్ మీదుగా దిల్లీకి ఈ విమానం సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎయిర్ బస్-320ని డైరెక్టర్ మధుసూధనరావు, స్టేషన్ మేనేజర్ రాజశేఖర్లు వైమానికశాఖ ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్తో స్వాగతించారు.
తాజా వార్తలు
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!









