గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్బస్-320
- March 22, 2017
గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్బస్ బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 14 విమానాల్లో ఒకదాన్ని ఈ విమానాశ్రయానికి కేటాయించటం విశేషం. ఇక్కడి నుంచి హైదరబాద్ మీదుగా దిల్లీకి ఈ విమానం సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎయిర్ బస్-320ని డైరెక్టర్ మధుసూధనరావు, స్టేషన్ మేనేజర్ రాజశేఖర్లు వైమానికశాఖ ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్తో స్వాగతించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









