సౌదీ నుండి నిజామాబాద్ కు చేరిన వలసజీవి శవపేటిక
- March 22, 2017
నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం రాంపూర్ కు చెందిన కాశోల్ల దేవేందర్ (26) తేది: 09.03.2017 న సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో గుండెపోటుతో మరణించారు. ఇతని మృతదేహం కలిగిన శవపేటిక తేది: 23.03.2017 న ఉదయం దమ్మామ్ (సౌదీ) నుండి హైదరాబాద్ కు చేరనున్నది. శవపేటికతో పాటు సౌదీ నుండి అదే గ్రామానికి చెందిన కలిగోట్ ప్రదీప్ వస్తున్నారు. కాశోల్ల దేవేందర్ తండ్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేయడానికి తమిళనాడు నుండి 50 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ (తెలంగాణ ప్రవాసి కార్మిక సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షులు బొండల గంగా ప్రసాద్ (మోర్తాడ్ +91 88976 15160) గారి సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి రాంపూర్ వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







