లండన్ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ
- March 22, 2017
లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అయిదుగురు మరణించగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. లండన్లో ఉగ్రదాడి చాలా బాధాకరమని, ఇలాంటి విపత్కర సమయంలో బ్రిటన్కు భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిటన్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







