లండన్ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ
- March 22, 2017
లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అయిదుగురు మరణించగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. లండన్లో ఉగ్రదాడి చాలా బాధాకరమని, ఇలాంటి విపత్కర సమయంలో బ్రిటన్కు భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిటన్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









