లండన్ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ
- March 22, 2017
లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అయిదుగురు మరణించగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. లండన్లో ఉగ్రదాడి చాలా బాధాకరమని, ఇలాంటి విపత్కర సమయంలో బ్రిటన్కు భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిటన్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక







