అల్ ధైద్ లో స్తంభానికి ' ఢీ ' కొన్న ట్రక్
- March 23, 2017
వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్ అకస్మాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ' ఢీ ' కొట్టింది. అల్ దైద లో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి.ఈ వార్త తెలియడంతో స్థానిక అధికారులు మరియు పారామెడిక్స్ జట్టు వెంటనే సన్నివేశ స్థలానికి వచ్చారు, క్షతగారుడైన డ్రైవర్ ను షార్జాలో అల్ ఖ్అసిమి హాస్పిటల్ కు తరలించారు.
.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







