'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకొని....గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య
- March 23, 2017
స్థానిక కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఆ మహిళ మృతదేహంను తమ సిబ్బంది ద్వారా కనుగొనబడిందని సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళకు ఏ కష్టం వచ్చిందేమో ఇలా అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసుకొంది. ఉదయం 8 గంటల సమయంలో మెట్రో స్టేషన్ నిష్క్రమణ ద్వారం సమీపంలో ఏర్పాటు చేయబడిన ఒక ఇనుప గ్రిల్ కు ఉరి వేసుకొన్న స్థితిలో ఆ మహిళ మృతదేహం కనుగొనబడిందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళానికి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. ఆమె ధరించిన 'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నివేశ స్థలంలో ఉందని ఆ అధికారి తెలిపారు. మరణించిన మహిళ పేరు, చిరునామా ఇప్పటివరకు తెలియదని " నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా ఆమె దూరంగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే ఆధారం లేకుండా ఆ మహిళ జాగ్రత్తలు తీసుకోండని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







