ఉచిత డేటా,నిమిషాల పరిహారం చెల్లిస్తున్న ' డు '
- March 23, 2017
ఈ నెల 19 వ తేదీన ఆరు గంటల పాటు నెట్వర్క్ కోల్పోయిన వినియోగదారులకు టెలికాం సంస్థ పరిహారం అందచేయనుంచి. దుబాయ్ కు చెందిన టెలికాం సంస్థ ' డు ' సేవలు గత వారం 19 వ తేదీన నెట్వర్క్ దొరకక పోవడంతో ఇబ్బంది పాలైన వినియోగదారులకు ఉచిత డేటా మరియు నిమిషాల పరిహారం ఇస్తున్నట్లు గురువారం ప్రకటించింది.వినియోగదారుల సంతృప్తి మాకు ఒక కీలక ప్రాధాన్యతగా ఉంది, మేము నిరంతరంగా మా వినియోగదారులకు ఒక ఉన్నత స్థితిలో మా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయనున్నట్లు తమ సేవలను ఉపయోగించుకొనేవారు తమ నెట్వర్క్ తో ఆనందించండి, మార్చి19 వ తేదీన కొన్ని మొబైల్ సేవలలో నెట్వర్క్ లభ్యత లేని కారణంగా పలువురు ప్రభావితం కాబడ్డారని డు వినియోగదారులకు ప్రశంసలతో కూడిన బహుమతిని పోస్ట్ పెయిడ్ వినియఁగదారులకు 2 జి బి డేటా మరియు దేశంలో మాట్లాడుకునేందుకు 75 నిమిషాల ఉచిత టాక్ టైం, మా ప్రీపెయిడ్ వినియోగదారులకు 2 జి బి డేటా మరియు దేశంలోమాట్లాడుకునేందుకు 25 నిమిషాల ఉచిత టాక్ టైం అందిస్తున్నట్లు టెల్కో తెలిపింది.ఈ అవకాశాన్ని వినియోగదారులు, మార్చి 23 వ తేదీ నుండి 27 వ తేదీ లోపున 5050 కు 'ఉచిత' ఎస్ఎంఎస్ ను పంపి ఆ సదుపాయం ను పొందాలని సంస్థ తెలిపింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు అయితే పోస్ట్పెయిడ్ కస్టమర్లు ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉచిత ఆఫర్ ని పొందవచ్చని తెలిపిపింది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









