ఉచిత డేటా,నిమిషాల పరిహారం చెల్లిస్తున్న ' డు '
- March 23, 2017
ఈ నెల 19 వ తేదీన ఆరు గంటల పాటు నెట్వర్క్ కోల్పోయిన వినియోగదారులకు టెలికాం సంస్థ పరిహారం అందచేయనుంచి. దుబాయ్ కు చెందిన టెలికాం సంస్థ ' డు ' సేవలు గత వారం 19 వ తేదీన నెట్వర్క్ దొరకక పోవడంతో ఇబ్బంది పాలైన వినియోగదారులకు ఉచిత డేటా మరియు నిమిషాల పరిహారం ఇస్తున్నట్లు గురువారం ప్రకటించింది.వినియోగదారుల సంతృప్తి మాకు ఒక కీలక ప్రాధాన్యతగా ఉంది, మేము నిరంతరంగా మా వినియోగదారులకు ఒక ఉన్నత స్థితిలో మా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయనున్నట్లు తమ సేవలను ఉపయోగించుకొనేవారు తమ నెట్వర్క్ తో ఆనందించండి, మార్చి19 వ తేదీన కొన్ని మొబైల్ సేవలలో నెట్వర్క్ లభ్యత లేని కారణంగా పలువురు ప్రభావితం కాబడ్డారని డు వినియోగదారులకు ప్రశంసలతో కూడిన బహుమతిని పోస్ట్ పెయిడ్ వినియఁగదారులకు 2 జి బి డేటా మరియు దేశంలో మాట్లాడుకునేందుకు 75 నిమిషాల ఉచిత టాక్ టైం, మా ప్రీపెయిడ్ వినియోగదారులకు 2 జి బి డేటా మరియు దేశంలోమాట్లాడుకునేందుకు 25 నిమిషాల ఉచిత టాక్ టైం అందిస్తున్నట్లు టెల్కో తెలిపింది.ఈ అవకాశాన్ని వినియోగదారులు, మార్చి 23 వ తేదీ నుండి 27 వ తేదీ లోపున 5050 కు 'ఉచిత' ఎస్ఎంఎస్ ను పంపి ఆ సదుపాయం ను పొందాలని సంస్థ తెలిపింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు అయితే పోస్ట్పెయిడ్ కస్టమర్లు ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉచిత ఆఫర్ ని పొందవచ్చని తెలిపిపింది.
తాజా వార్తలు
- Jordan's King, UK PM discuss latest regional developments
- Dubai Police Honours Mental Health Champions for Strengthening Workplace Wellbeing
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







