ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య అమెరికాలో

- March 23, 2017 , by Maagulf
ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య అమెరికాలో

అమెరికాలో జాత్యాహంకార ఉన్మాది కాల్పులలో మరణించిన తెలుగు ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ ఉదంతం మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరు తెలుగువారు దారుణహత్యకు గురయ్యారు. మృతులు ప్రకాశం జిల్లా పర్చురు మండలం తిమ్మరాజుపాలెం వాసులు. బర్లింగ్‌టన్‌ లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్‌ సాయి (7) హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నర్రా హనుమంతరావు విధులు ముగించుకుని ఇంటికి...

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com