టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు మరో విజయం
- March 23, 2017
ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో కజకిస్తాన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్ల్లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6-3, 6-2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా 0-6, 7-5, 7-6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్ 2-0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ను.
తాజా వార్తలు
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ









