టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు మరో విజయం
- March 23, 2017
ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో కజకిస్తాన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్ల్లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6-3, 6-2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా 0-6, 7-5, 7-6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్ 2-0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ను.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







