టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు మరో విజయం
- March 23, 2017
ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో కజకిస్తాన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్ల్లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6-3, 6-2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా 0-6, 7-5, 7-6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్ 2-0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ను.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







