టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు మరో విజయం
- March 23, 2017
ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో కజకిస్తాన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్ల్లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6-3, 6-2తో తహ్మినా జనటోవాపై, హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా 0-6, 7-5, 7-6 (3)తో అనస్టాసియా అస్థఖోవాపై గెలుపొందడంతో భారత్ 2-0 తో ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ను.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







