పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ విజయవంతం .!
- September 27, 2015
షార్ అంతరిక్షకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ0 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం భారత్కు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఖగోళ పరిశోధనల్లో ఇస్రోకు ఇది తొలి ప్రయోగం. 6 విదేశీ ఉపగ్రహాలను రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఇండోనేషియా- లాఫాన్- ఏ2 (76 కేజీలు), కెనడా-ఎన్ఎల్ఎస్-14 (14 కేజీలు), యూఎస్ఏకి చెందిన 4 లెమోర్ నానోశాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. వాణిజ్య ప్రయోగాల్లో యూఎస్ఏకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో తొలిసారిగా ప్రయోగిస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







