ఓమాన్ లో గుండెపోటుతో మృతిచెందిన మహిళ
- March 28, 2017
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం ప్రాంతంలోని పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన పెన్నమ్రెడ్డి అచ్చివేణి అనే మహిళ ఒమన్లో మార్చి 18వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఒమన్ ఎయిర్ ద్వారా హైదరాబాద్ విమానాశ్రయానికి తరలించారు. మార్చి 28న అచ్చివేణి మృతదేహం హైదరాబాద్కి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు నాగిరెడ్డి రాంబాబు, ఎం. హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంత్యక్రియల కోసం తరలించారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఆమె అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









