ఓమాన్ లో గుండెపోటుతో మృతిచెందిన మహిళ
- March 28, 2017
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం ప్రాంతంలోని పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన పెన్నమ్రెడ్డి అచ్చివేణి అనే మహిళ ఒమన్లో మార్చి 18వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ఒమన్ ఎయిర్ ద్వారా హైదరాబాద్ విమానాశ్రయానికి తరలించారు. మార్చి 28న అచ్చివేణి మృతదేహం హైదరాబాద్కి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు నాగిరెడ్డి రాంబాబు, ఎం. హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంత్యక్రియల కోసం తరలించారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఆమె అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







