నైజీరియన్లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు
- March 28, 2017![1 నైజీరియన్లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు](https://www.maagulf.com/godata/articles/201703/ngeria_1490722090.jpg)
గ్రేటర్ నోయిడాలో నైజీరియన్లపై జరిగిన దాడి కేసుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్కు సూచించారు. దాడిలో వంద మందికి పైగా ఉన్నారని, వారిలో 10 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు నైజీరియన్లపై దాడిని ఆ దేశ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశమయ్యారు నైజీరియన్ ప్రతినిధులు. నైజీరియన్లు సప్లై చేసిన డ్రగ్స్ తీసుకుని స్థానికుడు మృతి చెందాడంటూ ఆగ్రహించారు జనం. దీంతో దొరికిన వారిపై దొరికినట్లు కొట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!