నైజీరియన్లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు
- March 28, 2017
గ్రేటర్ నోయిడాలో నైజీరియన్లపై జరిగిన దాడి కేసుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్కు సూచించారు. దాడిలో వంద మందికి పైగా ఉన్నారని, వారిలో 10 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు నైజీరియన్లపై దాడిని ఆ దేశ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశమయ్యారు నైజీరియన్ ప్రతినిధులు. నైజీరియన్లు సప్లై చేసిన డ్రగ్స్ తీసుకుని స్థానికుడు మృతి చెందాడంటూ ఆగ్రహించారు జనం. దీంతో దొరికిన వారిపై దొరికినట్లు కొట్టారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా