పూరి కొత్త సినిమా 'హే భగవాన్'
- March 29, 2017
హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ . కేవలం మూడు నెలల్లోనే సినిమా తీసి , థియేటర్స్ లలో రప్పించగల డాషింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భాంగా పూరి మాట్లాడుతూ..ప్రస్తుతం బాలకృష్ణ తో ఓ మూవీ చేస్తున్నాని , ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని తెలిపాడు. ఈ మూవీ తర్వాత 'హే భగవాన్' అనే మూవీ చేస్తానని తెలిపాడు.
కాకపోతే ఈ చిత్రం లో ఎవరు హీరో హీరో అనేది చెప్పకుండా, దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయనే అంశాన్ని మూవీలో చూపించబోతున్నట్లు చెప్పాడు పూరీ.
ఇక ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రోగ్ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ మూవీ మార్చ్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవల కాలంలో పూరి వరుస ప్లాప్స్ తో ఉన్నాడు.
మరి రోగ్ అయిన హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









