అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి
- March 29, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులు తమకు న్యాయం చెయ్యడానికి ప్రభుత్వాన్ని కదిలించండి అని అడగగానే.. పవన్ అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడుతున్నాడు.. జన నేత రేపు విజయవాడ వెళ్తున్నారు.. అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలబడానికి పవన్ విజయవాడ పయనం అవుతున్నారు.. రేపు అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10.40 నుంచి 2.00 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం లో 650 మంది అగ్రి గోల్డ్ బాధితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు, అగ్రి గోల్డ్ బాధిత సంఘాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









