అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి
- March 29, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులు తమకు న్యాయం చెయ్యడానికి ప్రభుత్వాన్ని కదిలించండి అని అడగగానే.. పవన్ అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడుతున్నాడు.. జన నేత రేపు విజయవాడ వెళ్తున్నారు.. అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలబడానికి పవన్ విజయవాడ పయనం అవుతున్నారు.. రేపు అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10.40 నుంచి 2.00 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం లో 650 మంది అగ్రి గోల్డ్ బాధితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు, అగ్రి గోల్డ్ బాధిత సంఘాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







