అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ ముఖాముఖి
- March 29, 2017
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులు తమకు న్యాయం చెయ్యడానికి ప్రభుత్వాన్ని కదిలించండి అని అడగగానే.. పవన్ అక్కడికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడుతున్నాడు.. జన నేత రేపు విజయవాడ వెళ్తున్నారు.. అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలబడానికి పవన్ విజయవాడ పయనం అవుతున్నారు.. రేపు అగ్రి గోల్డ్ బాధితులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10.40 నుంచి 2.00 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం లో 650 మంది అగ్రి గోల్డ్ బాధితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలు, అగ్రి గోల్డ్ బాధిత సంఘాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







