కాలయముడే కన్నతండ్రే
- March 30, 2017
సొంత బిడ్డల పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. లండన్లోని ఓ హోటల్లో భారతీయ సంతతికి చెందిన 33 ఏళ్ళ విద్యాసాగర్ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. రొమేనియాకు చెందిన క్రిస్టినేల డట్కును వివాహం చేసుకున్న దాస్కు కవల పిల్లలు. వీరిలో ఒకరు పాప కాగా, మరొకరు బాబు. లండన్లోని ఒక అపార్టుమెంటులో కుటుంబంతో నివసిస్తున్నాడు. భార్య పనిలో ఉన్న సమయంలో కుమారుడు,కుమార్తెల తలపై సుత్తితో గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో బాబు మృతి చెందగా, పాప తీవ్రంగా గాయపడింది. కేసు దర్యాప్తులో భాగంగా తీవ్రంగా గాలించిన పోలీసులు ఈనెల 18న దాస్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాజా వార్తలు
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!









