కాలయముడే కన్నతండ్రే
- March 30, 2017
సొంత బిడ్డల పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. లండన్లోని ఓ హోటల్లో భారతీయ సంతతికి చెందిన 33 ఏళ్ళ విద్యాసాగర్ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. రొమేనియాకు చెందిన క్రిస్టినేల డట్కును వివాహం చేసుకున్న దాస్కు కవల పిల్లలు. వీరిలో ఒకరు పాప కాగా, మరొకరు బాబు. లండన్లోని ఒక అపార్టుమెంటులో కుటుంబంతో నివసిస్తున్నాడు. భార్య పనిలో ఉన్న సమయంలో కుమారుడు,కుమార్తెల తలపై సుత్తితో గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో బాబు మృతి చెందగా, పాప తీవ్రంగా గాయపడింది. కేసు దర్యాప్తులో భాగంగా తీవ్రంగా గాలించిన పోలీసులు ఈనెల 18న దాస్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







