వంశీ లేడీస్ టైలర్ మళ్లీ పుట్టాడు
- March 31, 2017
సీనియర్ డైరెక్టర్ వంశీ లేటెస్ట్ ఫిల్మ్ 'ఫ్యాషన్ డిజైనర్'. దీనికి సంబంధించి ప్రీలుక్ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సినీలవర్స్ని ఎట్రాక్ట్ చేసుకుంటోంది. ట్రైలర్ ఏవిధంగా వుంటుందోనని అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. ఇందులో హీరో..
హీరోయిన్ కొలతలు తీసుకున్నట్లుగా ఉంది. దీనితో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
గతంలో రాజేంద్రప్రసాద్తో లేడీస్ ట్రైలర్ చేసిన వంశీ, దానికి సీక్వెల్గానే వర్ణిస్తున్నారు. అంతేకాదు ఇందులో రాజేంద్రప్రసాద్ గెస్ట్గా కనిపించనున్నాడని ఇన్సైడ్ సమాచారం. సుమంత్ అశ్విన్ పక్కన అనీషా అంబ్రోస్, మనాలి రాథోడ్, ఈషా, మానస వంటి నలుగురు బ్యూటీలు దర్శనమీయనున్నారు.
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం, ఏప్రిల్ చివరలో రిలీజ్ ఖాయమని అంటున్నారు. దీనికి 'సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే క్యాప్షన్ కూడా పెట్టేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







