14 కేజీల బంగారం పట్టివేత కోల్‌కతాలో

- April 04, 2017 , by Maagulf
14 కేజీల బంగారం పట్టివేత కోల్‌కతాలో

అక్రమంగా తీసుకువచ్చిన కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కోల్‌కతాలో పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటలిజెన్స్‌ విభాగం(డీఆర్‌ఐ) అధికారులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్‌ 2వ తేదీన స్థానిక నగేర్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక్కోటి 116 గ్రాముల బరువున్న 120 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటిలో 62 బిస్కెట్లపై స్విట్జర్లాండ్‌ గుర్తులు, 58 బిస్కెట్లపై యూఏఈలో తయారైనట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com