సాయం చేయమంటూ కోరిన ట్వీటుకు స్పందించిన ఎంపీ కవిత
- April 04, 2017
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఓ యువకుడు ఆదుకోమంటూ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే 2014లో బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసమని వెళ్ళి విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు పోయాయి. ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకున్నాడు. ట్రీట్మెంట్ కోసం ఇప్పటివరకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖర్ తనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వికలాంగుల కోటాలో ఇప్పించగలరని మనవి చేసుకున్నాడు. కానీ ఇంతవరకూ ఎటువంటి సాయం అందలేదు. తక్షణమే స్పందించిన కవిత వివరాలు పంపమంటూ రీట్వీట్ చేశారు. ఆదుకుంటానని భరోసానిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







