ఇరాక్లోని మషద్ నగరంలో భూకంపం: ఒకరి మృతి
- April 05, 2017
ఇరాక్లోని మషద్ నగరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.1గానమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మషద్ నగరానికి 76 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్నిచోట్ల భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు హెలికాప్టర్లలో ఘటనాస్థలికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







