మరో ఎదురుదెబ్బ వాట్సాప్కు
- April 05, 2017
ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై ఇటీవల విమర్శల పాలవుతున్న వాట్సాప్, ఫేస్బుక్ లకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని సుప్రీం వ్యతిరేకించింది. వీటిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. చీఫ్జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









