వృద్ధులు, వికలాంగులకోసం కొత్త సర్వీస్
- April 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఖతార్లో వృద్ధులు, వికలాంగుల కోసం కొత్త సర్వీస్ని ప్రారంభించింది. మినిస్ట్రీకి సంబంధించిన సెంట్ర్స్ని సందర్శించే వృద్ధులు, వికలాంగులు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి సేవలందించేలా ఈ కొత్త సర్వీస్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అబ్షర్ పేరుతో ఈ సర్వీస్ని ప్రారంభించారు. ఉచితంగానే, సేవలు అవసరమైనవారింటికి వెళ్ళి వారికి అవసరమైన సహాయం అందించేలా ఈ సర్వీస్ని రూపొందించడం జరిగింది. తమ ఇంటి అడ్రస్ని ఆన్లైన్లో పేర్కొనడం ద్వారా, ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుంటే, ఇంటివద్దకే అధికారులు వచ్చి, తగిన సేవలు అందిస్తారు. జైల్లో ఉన్నవారు, రిఫార్మేషన్, ప్యునిటివ్ సెంటర్స్లో ఉన్నవారికీ ఈ సేవలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







