మార్చి నెలలో 77 మంది తీవ్రవాద అనుమానితులను అదుపులోకి
- April 07, 2017
రియాద్ - సౌదీ భద్రతా దళాలు 77 మంది తీవ్రవాదఅనుమానితులను మార్చిలో అదుపులోనికి తీసుకొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క నఫతహ్ తవాసోల్ వెబ్సైట్లో పోస్ట్ నవీకరణ చేయబడిన తాజా జాబితా తెలిపింది. అనుమానితులను తొమ్మిది దేశాలకు చెందినవారని వీరిలో 53 మంది సౌదీ జాతీయులని మిగిలిన వారిలో 16 మంది టర్కీ దేశీయులు కాగా మరో ఇద్దరు సిరియన్లు,ఒకరు బంగ్లా దేశీయుడని, మరొకరు ఈజిప్షియన్, ఇంకొకరు భారతీయుడిని, ఒకరు నైజీరియా, నేపాలీ మరియు ఒక కువైట్ దేశస్థులు చేర్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









