మార్చి నెలలో 77 మంది తీవ్రవాద అనుమానితులను అదుపులోకి
- April 07, 2017
రియాద్ - సౌదీ భద్రతా దళాలు 77 మంది తీవ్రవాదఅనుమానితులను మార్చిలో అదుపులోనికి తీసుకొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క నఫతహ్ తవాసోల్ వెబ్సైట్లో పోస్ట్ నవీకరణ చేయబడిన తాజా జాబితా తెలిపింది. అనుమానితులను తొమ్మిది దేశాలకు చెందినవారని వీరిలో 53 మంది సౌదీ జాతీయులని మిగిలిన వారిలో 16 మంది టర్కీ దేశీయులు కాగా మరో ఇద్దరు సిరియన్లు,ఒకరు బంగ్లా దేశీయుడని, మరొకరు ఈజిప్షియన్, ఇంకొకరు భారతీయుడిని, ఒకరు నైజీరియా, నేపాలీ మరియు ఒక కువైట్ దేశస్థులు చేర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







