భగ భగ మండిపోయిన మార్చి నెల సాధారణ వేడి కంటే అధికం
- April 07, 2017
మనామా: ఈ ఏడాది మార్చి నెలలో ఎండలు మంది పోయాయి. సాధారణ సగటు ఉష్ణోగ్రత కంటే అధిక వేడిగా ఉన్నట్లు , వాతావరణ డైరెక్టరేట్ జారీ చేసే నెలవారీ వాతావరణ సారాంశం తెలిపింది. నెల సగటు ఉష్ణోగ్రత 21.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఇది 21.0 డిగ్రీల సెల్సియస్ ఉంది మార్చ్ సాధారణ దీర్ఘకాలిక పైన 0.3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే గత నెల యొక్క సగటు గరిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గత నెల మార్చి 13 వ తేదీన నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్ గా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద నమోదైంది. అలాగే గత నెల మార్చి 1 వ తేదీ అత్యల్ప సగటు కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా రికార్డ్ కాబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







