తిరిగి వీధులలలో పరుగులు తీయనున్న 25 వేల తత్వేర్ బస్సులు
- April 11, 2017
మధ్యంతర సెలవు ముగిసిన తర్వాత కింగ్డమ్ లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నుంచి 25 వేల బస్సులు పరుగులు పెట్టనున్నాయి. దీనితో ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్ళే సుమారు1.2 మిలియన్ల మంది విద్యార్ధులకి ఆయా బస్సుల ద్వారా తిరిగి రవాణా ప్రారంభమైంది.పాఠశాల రవాణా కోసం విద్య మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగంగా పరిగణించబడుతుంది, ఇది తత్వేర్ (అభివృద్ధి) కంపెనీ, 25,000 కంటే ఎక్కువ స్కూలు బస్సులు 28 వేల డ్రైవర్లు, టెక్నీషియన్లు, నిర్వాహక సిబ్బందితో పాటు మార్గమధ్య పర్యవేక్షకులు 230 మంది అదనంగా బస్సుల ద్వారా తమ తమ సేవలను అమలు పర్చేందుకు సమాయత్తం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలలో నుండి బాల బాలికల విద్యార్థుల ఇరువురికి బస్సుల ద్వారా రవాణా ఉచితంగా అందించబడుతుంది.తత్వేర్ సంస్థ యొక్క అధికారిక ప్రతినిధి మజీద్ గీలాబ్ అల్ మరి మాట్లాడుతూ, తత్వేర్ అనేక సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రవాణా సేవలను అందించనుంది. విద్యార్థిని విద్యార్థులను తమ బస్సుల ద్వారా వారి తరగతులకు మొదటి రోజు నుండి సురక్షితంగా మృదువైన రవాణా చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







